CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరి పంటలో నాణ్యత ప్రమాణాలు అవసరం-------: ఏ డి ఏ తాతరావు

Share it:

 


 గుండాల /ఆళ్లపల్లి  నవంబర్ 10 (మన్యం మనుగడ) వరి పంట సాగులో నాణ్యత ప్రమాణాలు అవసరమని ఏ డి ఏ తాత రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని రైతులుధాన్యాన్ని కళ్ళలోనే ఆరబెట్టుకుని రావాలన్నారు. రైతులే  బస్తాలు సమకూర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ మంజుభార్గవి,  వైస్ ఎంపీపీ ఎల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య ,  ఆత్మ కమిటీ సభ్యులు లక్ష్మయ్య , ఏవో అశోక్ కుమార్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: