మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం లో పప్పుల.వెంకట నారాయణ రెడ్డి కి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో,విషయం తెలుసుకుని,వారి ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: