గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్ 16 (మన్యం మనుగడ) అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని మక్కోడు గ్రామానికి చెందిన రేసు వెంకన్న, రామ తార దంపతులు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంకాలం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వాములకు అల్పాహారాన్ని కూడా వారు అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గురు స్వామి రణం మల్లికార్జున్ , స్వాములు పొదిలి రాము, యాసారపు శ్రీను, రణం శేఖర్, వెలిశాల నరేష్ తదితర స్వాములు పాల్గొన్నారు
Post A Comment: