మన్యం మనుగడ, మణుగూరు:
మణుగూరు మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన -ఉచిత అంబులెన్స్ సర్వీస్ “ప్రాణదాత “ ద్వారా అత్యవసర పోజీషన్ లో ఉన్న పేషంట్ ను హస్పటల్స్ కు తరలించడం జరిగింది .
మణుగూర్ గ్రామానికి చెందిన వెంకట లక్ష్మీ (55)గారికి -డెంగ్యూ వలన ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ సలహ మేరకు భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు. సకాలంలో స్పందించిన ప్రాణదాత అంబులెన్స్ వారికి రోగి బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: