రైతులు యాసంగి వరి సాగు చేసి ఆగం కావొద్దు
రాజీవ్ గాంధీ నగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విప్ రేగా కాంతారావు
మన్యం టీవి, మణుగూరు:రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.ఆయన మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు,ఏ డీ ఏ తాతారావు,జెడ్పీటీసీ పోశం నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: