CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సామూహిక సత్యనారాయణ వ్రతాల తో కళకళలాడిన కాళీమాత ఆలయం.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని కాళీమాత ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు ఉప్పల. సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ వ్రత కార్యక్రమంలో సుమారు 100 మంది దంపతులు పాల్గొని,భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించుకున్నారు.అయ్యప్ప మాల దారులు భక్తులతో కాళీమాత ఆలయం కళకళలాడింది.పుచ్చకాయల. శంకర్ మరియు రవి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప మాల ధారులతో పాటు సత్యనారాయణ వ్రతానికి హాజరైన భక్తులు పాల్గొన్నారు. సుమారు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Share it:

TS

Post A Comment: