మన్యం టీవీ మంగపేట.
బుధవారం మండల అధ్యక్షులు యర్రంగారి వీరన్ కుమార్ ఆదేశాల మేరకు భాజపా పార్టీ గ్రామస్తాయి నుండి బలోపేతం చేయుటకు, బీజేపీ పార్టీ కి రోజు రోజు కు పెరుగతున్న ఆధారాభిమానాల సందర్బంగా గ్రామస్తుల చేరికల పై దోమెడ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణుబీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రావుల జానకి రావు, బీజేపీ మండల నాయకులు పల్నాటి సతీష్,పడిగల చందరావు, చిన్నపెల్లి మహేష్, మండల సంతోష్ పవన్ కళ్యాణ్, ప్రేమ్ కుమార్, జాడి నర్సింహారావు,మేకల పుల్లయ్య రఘు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: