మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలోని బాలాజీ సినిమా హాల్ లో శనివారం దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి నటించి రైతన్న సినిమా చూసిన ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ పార్టీ శ్రేణులు,అభిమానులు రైతన్న సినిమాను తిలకించారు.
Post A Comment: