మన్యం టివి దుమ్ముగూడెం:
ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల స్థానిక సంస్థల యం ఎల్ సి గా పోటీచేస్తున్న తాత. మధు ని కలసి నామినేషన్ ప్రక్రియలో ప్రతిపాదకులుగా సంతకం చేసిన దుమ్ముగూడెం జెడ్ పి టి సి తెల్లం.సీతమ్మ, యం పి పి రేసు.లక్ష్మీ లు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుమ్ముగూడెం టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి.రాముడు, యం పి టి సి లు తునికి సీత,మడకం రామారావు,తెల్లం భీమరాజు, సోడి తిరుపతి రావు,తదితరులు.
Post A Comment: