మన్యం టీవీ, అశ్వాపురం:తహసిల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మండలం లోని అధికారులు, ఎంపిడివో, వైద్యాధికారి, ఎంపీపీ, జడ్పీటీసీ బదిలీ పై వెళ్తున్న సీ ఐ సట్ల రాజును ఘనంగా సన్మానించారు. సన్మాన సభ లో అధికారులు, ప్రజా ప్రతినిదులు మాట్లాడుతూ రెండు యేండ్ల లో సీ ఐ సట్ల రాజు మండలం లో అందించిన సేవలను కొనియాడారు. సీ ఐ సట్ల రాజు మాట్లాడుతూ మండలం లో సీ ఐ గా పని చేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు న కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: