మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మైనార్టీ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ వారు నవంబర్ 11వ తేదీన అబ్దుల్ కలాం 133 వ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని,జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరుకావాలని,పాఠశాల ఉపాధ్యాయులు ఆహ్వానం అందజేయడం జరిగింది.
Post A Comment: