CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పిఎసిఎస్ చైర్మన్ రామయ్య చేతుల మీదగా పుస్తకాల పంపిణీ.నోటు పుస్తకాలు సమకూర్చిన పాయం సుధాకర్.

Share it:

 

 .


 గుండాల  /ఆళ్ల పల్లి నవంబర్ 20 (మన్యం మనుగడ)  పిఎసిఎస్ చైర్మన్  జి రామయ్య చేతులమీదుగా సీతానగరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. గుండాల మండలం వేపల గడ్డ గ్రామానికి చెందిన పాయం సుధాకర్ ఈ వీటిని సమకూర్చారు. హైదరాబాదులో చదువుకుంటూ తన వంతు సహాయంగా గిరిజనులకు తోడ్పడాలని లక్ష్యంతో  ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని  సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జి వినోద్ కుమార్, సాగ బోయిన సురేష్ , జి కాంత్ , జి రవి బాబు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: