CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కుంజా రాజులూ మృతి బాధాకరం.

Share it:

 


మన్యం టీవీ అశ్వాపురం :అనారోగ్యం తో బాధపడుతూ మంగళవారం రాత్రి మరణించిన మల్లెలమడుగు గ్రామానికి చెందిన కుంజా రాజులూ( 60) మృతి బాధాకరమని సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెర్పుల మల్లికార్జున్ కుంజా శ్రీనివాస్ లు అన్నారు బుధవారం ఉదయం మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలియజేసారు ఈ కార్యక్రమం లో సిపిఐ సీనియర్ నాయకులు దంతాల రంగయ్య కమటం వీరన్న పాలపాటి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: