CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేపు పినపాక మండలం లో విప్ రేగా పర్యటన. గోపాలరావు పేట లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే రేగా.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఉదయం 7  గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభిస్తారు. 

కావునా మండలంలో గల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మీడియా మిత్రులు తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: