మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉదయం 7 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
కావునా మండలంలో గల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మీడియా మిత్రులు తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: