మన్యం టీవీ ఏటూరు నాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నందమూరి నగర్ లో 2 రోజుల క్రితం రోజున జరిగిన అగ్ని ప్రమాదంలో దుర్గం సాలమ్మ,కృప ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది, ఏటూరు నాగారం సేవ యూత్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు మరియు 50కేజీ బియ్యం అందజేశారు.కార్యక్రమంలో సేవ యూత్ అధ్యక్షుడు బండారి లక్కీ,గుర్రం నరేష్, నూతి గణేష్,కాళ్ళ రామకృష్ణ, జీవన్,ముస్తఫా,ఖాయ్యం, బండారు శ్రీనివాస్,ప్రశాంత్, చింటు,వినోద్,అక్షిత్,విక్రమ్, అరుణ్,బాబా,అరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: