మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కోటకట్ట గ్రామం టిఆర్ఎస్ యువజన నాయకులు భాసిపోగు. వెంకటేష్ నూతనంగా వివాహం అయినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం ను టిఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర.వెంకట్ వారి నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షులు బోశెట్టి. రవిప్రసాద్,కార్యదర్శి గుర్రం. సృజన్,చింతల కృష్ణ,సురా. మధు,నాగరాజు,టిఆరేస్వి నాయకులు రాహుల్ గౌడ్, చరణ్,దుర్గ ప్రసాద్,యువజన నాయకులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: