మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని,అంబేద్కర్ సర్కిల్ అభివృద్ధికి మరియు అంబేద్కర్ విగ్రహా సుందరికరణ పనులు కొరకు 20 లక్షల రూపాయల మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు. నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం గా నిధుల సమీకరణ,విప్ రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో వేగంగా అభివృద్ధి పనులు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
Post A Comment: