- చలో ఢిల్లీ 13,14 విజయవంతం చేయండి
- మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు
మన్యం టీవి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం అశోక్ నగర్ లో అసెంబ్లీ అధ్యక్షులు గంగారపు రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు హాజరై మాట్లాడుతూ. ఈనెల 19న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ జేఏసి రాష్ట్ర కన్వీనర్ కోడారి. వినాయకరావు హాజరవుతారని ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు జిల్లా నియోజకవర్గ మండల నాయకులు అందరూ హాజరవ్వాలని పిలుపునిచ్చిన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు డిసెంబర్ 13 14 నా మాదిగ జేఏసి వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు ఎస్సీ వర్గీకరణ 12 శాతం రిజర్వేషన్ సాధనకై తల పెట్టనున్న ఛలో ఢిల్లీ డిసెంబర్ 13 దీక్ష 14న నిరసన జంతర్ మంతర్ వద్ద. అధిక సంఖ్యలో మాదిగల పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశానికి అడ్వకేట్ ఇందుపల్లి అశోక్ కుమార్ నియోజకవర్గ కన్వీనర్ గోవింద శ్రీను మణుగూరు మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు కట్టమూరు శ్రీనివాస్ఈ తలపాక సర్వేశ్ ఇసుకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: