మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని అన్నారు పాడు గ్రామంలో శుక్రవారం వీధి కుక్కలు వీరవిహారం తో బాదావత్ బాబు అనే రైతు ఇంట్లో మేకల దొడ్లో ఉన్న మేక పిల్లలను వీధి కుక్కల గుంపు దాడి చేసి 12 మేక పిల్లలను గొంతు కొరికి చంపేశాయి. ఈ సంఘటనతో రైతు బాధపడుతూ.. అయోమయ పరిస్థితిలో పడ్డారు.
Post A Comment: