మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సాయి బాబా వారి ఆలయంలో నందుల. నరసింహమూర్తి,వెంకట సుబ్బలక్ష్మి దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు నందుల.సుబ్రహ్మణ్య శాస్త్రి,క్రిష్ణ వేణి దండుతులు ఆలయ అభివృద్ధి కొరకు రూ.1,00,001/-రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దోసపాటి. వెంకటేశ్వరరావు,దోసపాటి.నాగేశ్వరరావు,దుస్సా.సమ్మయ్య, ఆలయ అర్చకులు పవన్ కుమార్ వర్మ,గుమాస్తా వెంకన్న,సేవకులు యుగంధర్, రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: