CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో వృద్ధురాలు మృతి

Share it:

 


 గుండాల ఆళ్ల పల్లి అక్టోబర్ 13 (మన్యం మనుగడ) కరోనాతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆళ్లపల్లి మండలం లో చోటు చేసుకుంది. మర్కోడు గ్రామానికి చెందిన వగల బోయిన వెంకటమ్మ (65) కరోనాతో గత కొద్ది రోజులుగా పోరాడుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు పీ పీ కిట్లు ధరించి దహన సంస్కారాలను నిర్వహించారు

Share it:

Post A Comment: