CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి .

Share it:


దమ్మపేట అక్టోబర్ 23 (మన్యం న్యూస్): దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో   పొలం లో దుక్కు   దున్నుతూ  ప్రమాదవశాత్తు  ట్రాక్టర్ బోల్తా పడటంతో  డ్రైవర్   రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు  . మృతుడు నందికోల రమేష్  మందలపల్లి ఎస్సీ కాలనీకి  చెందిన వాడు  మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు  గలరు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు  దమ్మపేట ఎస్ఐ  శ్రావణ్ కుమార్  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: