దమ్మపేట అక్టోబర్ 23 (మన్యం న్యూస్): దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో పొలం లో దుక్కు దున్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు . మృతుడు నందికోల రమేష్ మందలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు గలరు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Navigation
Post A Comment: