రైతులను పరామర్శించిన పొదెం వీరయ్య
మన్యం టీవీ చర్ల:
భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య చర్ల మండలం లోని నకిలీ మిర్చి విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతులను పరామర్శించాడు. పూర్తిగా పంట నష్టపోయి మొక్కులు పికుతున్న పరిస్థితులు వున్న నేపథ్యం లో గొంపల్లి,కొత్తపల్లి, మోగల్లపల్లి గ్రామాలలోని పంటపొలాలను స్వయంగా పరిశీలంచి తగు చర్యలు తీసుకోనుటకు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో శాసనసభ్యులు వారితో భద్రాచలం కాంగ్రెస్ నియోజకవర్గం ఇంఛార్జి నల్లపుదుర్గప్రసాద్గారు, జడ్పిటిసి ఇర్పా శాంత, ఎంపీపీ కోదండ రామయ్య, ఎంపీటీసీ మడకం పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రెవెన్యూ శాఖ వారు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: