మన్యం టివి దుమ్ముగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ పాఠశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యశాఖ విడుదల చేశారని అన్ని పాఠశాలల్లో వర్తిస్తుందని క్యాలెండర్ ప్రకారం విద్యాశాఖ జరుగుతుంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కారెం సర్వేశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ్ పాఠశాలలో అందుబాటులో ఉండదు కాబట్టి విద్యార్థులు పాఠశాలలో పాటలు వినే అవకాశం కూడా లేదు కాబట్టి విద్యార్థులు బాల కార్మికులుగా కూలిపనులకు వెళ్తున్నారని తెలియజేశారు క మిగతా మేనేజ్మెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఒక న్యాయ నియమం గిరిజన సంక్షేమ పాఠశాల ప్రారంభించడానికి తీసుకోవాలని మరోసారి ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతి పత్రం అందిస్తామని తెలియజేశారు ఈ వారం లోగా పాఠశాలలో తెరవని పక్షంలో టి ఎస్ టి డబ్ల్యూ టి యు తరుపున రాష్ట్రంలో అన్ని ఐటిడిఎ ఆఫీస్ లో నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎస్ టి డబ్ల్యూ టి యు కారం సర్వేశ్వరవు, కార్యదర్శి శంకర్ నాయక్, ప్రథపాసింగ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: