CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుంపెన గ్రామ పంచాయతీలో ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:

 



మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-31):: మండలంలోని గుంపెన గ్రామ పంచాయతీలో గల కట్టుగూడెం గ్రామంలో భారత దేశ తొలి మహిళా ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు షేక్ మహబూబ్ పాషా, రహీం, బాజీ, యాకూబ్, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: