మన్యం టీవి,అశ్వాపురం: మండలంలోని మొండికుంట పి హెచ్ సీ పరిధిలో ప్రతి ఒక్కరు కరోన వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని కరోనా ను అరికట్టడానికి వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఇక్కడి ప్రజలకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిచి వ్యాక్సిన్ ఇస్తున్న ANMలు లలిత కుమారి నాగమణి కృష్ణవేణి తదితరులు.
Post A Comment: