మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట:: దమ్మపేట మండలం,లింగాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొర్రెగుట్ట గ్రామంలో వెలిసియున్నా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో మరియు పెద్దమ్మ తల్లి పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు కట్రం నరసింహారావు పాల్గోని, పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాలో అలయ ధర్మకర్త రామకృష్ణ,విద్యార్థి సంఘం అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడు వాడే.వీరాస్వామి,ఆదివాసీ యువ నాయకులు ఆరెం.ప్రశాంత్,మద్దిపాటి జైనేంద్రకుమార్,పెద్దమ్మ తల్లి పూజారులు సున్నం వీరాస్వామి,సున్నం బోడయ్య,సున్నం వీరభధ్రం,గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
Post A Comment: