మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉత్తర ప్రదేశ్ లో రైతు ఆందోళన కారుల పై కేంద్రమంత్రి కొడుకు మంత్రి కాన్వాయ్ రైతుల పై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు,జర్నలిస్టు మృతి చెందారు. ఈ ఈ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి నీ బర్తరఫ్ చేయాలని,మంత్రికొడుకును శిక్షించాలని,సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఐద్వా, రైతు,వ్యవసాయ కార్మిక సంఘం, కేవీ పీ ఎస్, ఆవాజ్ సంఘాల నేతలు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహనరావు, అబ్బాస్, ఆలేటి సంధ్య, జైబున్నిసా, తాళ్లూరి పద్మ,తాండ్ర కాంత, వెంకటమ్మ,అఫ్సర్,శ్రీవల్లి, నల్లి నర్సయ్య వీరయ్య ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: