CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సమస్యలపై ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను కలిసిన పోడు రైతులు

Share it:


.మన్యం టీవీ అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామపంచాయతీ పోడు రైతులు ఈరోజు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అటవీ పోడు భూముల సమస్యపై గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని ఫారెస్ట్ అధికారులతో  వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కరించిన ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, బూర్గంపాడు మండల మార్కెట్ సొసైటీ డైరెక్టర్  శ్రీను, మల్లెల మడుగు గ్రామపంచాయతీ పోడు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: