CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళితుల పోడు భూములకు పట్టాలివ్వాలి

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:దళిత సంఘాల నాయకులు మరియు టి ఎం జె సి నియోజకవర్గ కో కన్వీనర్ బచ్చలకూర వెంకట్ వెల్లడి.

భద్రది కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో ఈ రోజు జరిగిన దళిత సమావేశం లో దళిత సంఘ నాయకులు మరియు టి ఎం జె ఏ సి నియోజకవర్గ కో కన్వీనర్ బచ్చలకూర వెంకట్ మాట్లాడుతూ దళితులం గత 60, 70 ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పరచుకొని స్థానికంగా నివాసం ఉంటునమ్ము ,కానీ ఎవరికి కూడా ఎటువంటి భూములు లేవని , ఎంతో కొంత పోడు భూములు ఉన్నాయని అని అన్నారు.

   వాటికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి దళితులను ఆదుకోవాలని కోరారు. అదే విధముగా గత 20 ఏళ్లుగామల్లెలమడుగు ఊరి చివరన ఉన్న పోడు భూమికోసం అన్ని వర్గాల వారు పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎం జె ఏ సి సీనియర్ దేపంగి వెంకటరమణ, పున్నారావు, హుస్సేన్,సైదులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: