మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ లో టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, పార్టీ జెండాను గ్రామ పంచాయతీ అధ్యక్షులు. బొగ్గుల.వెంకటేశ్వర్లు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు,ఉప సర్పంచ్ తడకమళ్ళ ప్రభుదాస్,మాజీ డిసిసిబి డైరెక్టర్.బోయిళ్ళ రమణయ్య,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్కె.హుస్సేన్ హ్యాండ్ రైటింగ్,నరసయ్య, మండారి పుల్లయ్య,మడకం శ్రీను,కారం వెంకటేశ్వర్లు,మరి పెళ్లి పద్మ,బోయిళ్ళ శ్రీరామ్ మూర్తి,టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు. బోయిళ్ళ రాజు,మండారు సతీష్,పల్లపు.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: