CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రక్తదాన శిబిరంలో పాల్గొన్న జారే ఆదినారాయణ

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పోలిస్ స్టేషన్ లో పోలిస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, సిఐ ఉపేంద్ర రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శిబిరం వద్దా జారే ఆదినారాయణ రక్తదానం చేసారు. అనంతరం సీఐ బంధం ఉపేందర్ మరియు ఎస్ చల్లా అరుణా చేతులు మీదగా సర్టిఫికెట్ తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు, జారే అభిమానులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. తదనంతరం రక్తదాన గొప్పతనం గురుంచి మాట్లాడారు.

Share it:

TELANGANA

Post A Comment: