CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిసి రోడ్ మంజూరు చేయాలి

Share it:


 సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

 గుండాల /ఆళ్ల పల్లి అక్టోబర్ 19 (మన్యం మనుగడ) ఆల పల్లి మండల కేంద్రంలోని భగత్ సింగ్ స్థూపం నుండి బందెలదొడ్డి వరకు రెండు లైన్ల సి సి రోడ్డు ని మంజూరు చే సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కోరారు. రహదారి వెంట నిత్యం వాహనాలు తిరగడం వలన వాన వస్తే చాలు బురదమయంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే మంజూరు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పల్లి వైట్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య , కాంగ్రెస్ నాయకులు గౌర బోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: