మన్యం మనుగడ, వాజేడు: రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించి దేశంలో లక్షల మంది ప్రాణాలు బలిగొన్న, ధైర్యంగా దేశ సేవసేసారు.ములుగు జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజల కోసం ప్రజల కొరకు నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కరోన వైరస్ ను కంట్రోల్ చేసే దీసెగ వీధులు నిర్వర్తించేరూ,కరోన కష్టకాలంలో వర్క్ చేస్తున్నా లేబీటెక్నీషియన్స్ ,పార్మసీస్ట్ ,స్టాఫ్ నర్సులు, అర్హత కలిగి వారికి మొదటి మెరిట్ లిస్ట్ 1:3లో ఉన్నారు .5/10/2021 నాడు ఇంటర్వ్యూ కి వెళ్లారు మరల మొదటి లిస్ట్ క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ మెరిట్ లిస్ట్ పెట్టే ఈ మెరిట్ లిస్ట్ కరోనా కాలంలో హాస్పిటల్ లో పనిచేస్తున్న వారి పేర్లు లిస్టులో లేవు , రెండు సంవత్సరాలు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ కోవిడ్ పేషెంట్లకు సేవ చేసాము ఈ ప్రభుత్వం మమ్మల్ని గురించి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సతీష్. స్వర్ణలత .రాంబాబు. మనీషా. అశ్విని .శ్రీధర్. రామస్వామి .శిల్ప .అమరావతి. జ్యోతి .గంగాధర్ .సురేష్. పాల్గొన్నారు.
Navigation
Post A Comment: