పేదలకు వరం సీఎం సహాయ నిధి
మన్యం టీవీ మంగపేట.
బుధవారం రోజు మంగపేట మండల లో ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరు చేయించిన సీఎం ఆర్ ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఆర్ అనిల్ కుమార్ కు 60 వేల రూపాయల చెక్కులను ,తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు వీరు చేతుల మీదగా అందజేయడం జరిగింది, వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని దానికి సంబంధించిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కుసుమ జగదీశ్వర్ పంపించి మంజూరు చేయించ బడినవి.ముఖ్యమంత్రి సహాయ నిధి తెలంగాణ రాష్టంలో పేద ప్రజలకు వరం ప్రాధాన్యత ఉందని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల నాయకులు,యడ్లపల్లి నరసింహారావు,పోలిన హరిబాబు, మద్దిపాటి చిన్న,మాలికంటి శంకర్, అన్ని గ్రామ కమిటి అధ్యక్షులు నూనె లింగయ్య, మునిగల సాంబులు,యగ్గడి అర్జున్,సుదర్శన్, రాజుపేట ప్రధాన కార్యదర్శి రాఘనాధ్,మండల యూత్ నాయకులు,ఉండవల్లి రమేష్ ,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: