భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం నరసింహ సాగర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధి చింత్రా పటాని పూలమాల వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ బానోత్ హతిరం . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అహింస మార్గంలో దేశానికీ స్వాతంత్రం తెచ్చి ఆదర్శంగా మూర్తిగా, క్విట్ ఇండియా ఉద్యమంలో దేశానికీ స్వాతంత్రం తెచ్చారుని. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని గాంధి గారి అడుగు జాడలలో పనిచేయాలని పిలుపునిచ్చారు.... ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ కే.సతీష్ , ఉప్ప సర్పంచ్ మగ్త్యా, మరియు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు...
Navigation
Post A Comment: