CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రూప భద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన తెరాస నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

బుధవారం రోజు మంగపేట మండలం ఆఖినపల్లి మల్లరం గ్రామానికి చెందిన తెరాస పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య భార్య రూప నాగమణి (30) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యలను పరామర్శించి,23 వేల రూపాయలు ,ఆర్థిక సహాయం చేసిన తెరాస పార్టీ మండల నాయకులు మరియు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు.

 ఈ కార్యక్రమంలో ,తెరాస పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,నర్రా శ్రీధర్, మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,మాలికంటి శంకర్,పోలిన హరిబాబు, తొండపు శ్రీనివాస రెడ్డి,కొప్పుల పురుషోత్తం, కాసర్ల చంద్రం,యర్రంశెట్టి రవి,

కోడం సత్యనారాయణ,విజయకుమార్ రావు,,యూత్ నాయకులు,గుమ్మల వీరస్వామి, ముత్యాల రావు,,సోలం గణేష్,కల్తీ బాలకృష్ణ,,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,నూనె లింగయ్య, చదలవాడ సాంబశివరావు,తుక్కని శ్రీనివాస్, యగ్గడి అర్జున్, సోయం ఈశ్వర్,మునిగల సాంబులు, రొడ్డ సుదర్శన్, పండ శ్రీను,గొల్లపల్లి శ్రీను,బూర్గుల వెంకటమల్లు,చింత చందర్ రావు,కర్కపల్లి నర్సింహారావు,ఉసం శ్రీను,ఉడుగుల శ్రీనివాస్ బట్ట సందీప్,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి వీర్ల రఘునాద్, వీరగాని బాలకృష్ణ,,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: