CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమావేశానికి పార్టీ నాయకులు కదలి రావాలి ;; ఆళ్లపల్లి మండల అధ్యక్షులు మాయం నరసింహారావు.

Share it:

 


గుండాల (ఆళ్ల పల్లి) అక్టోబర్ 29( మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం పార్టీ నాయకులు తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ ఆళ్లపల్లి మండల అధ్యక్షులు పాయం నరసింహారావు కోరారు. మర్కోడు గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ మణుగూరు పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో నవంబర్ ఒకటో తారీఖున పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంతరావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , మర్కోడు సర్పంచ్ శంకర్ బాబు, ప్రధాన కార్యదర్శి బాబా , హతహర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: