మన్యం టీవీ మంగపేట.
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ చేతుల మీదుగాములుగు జిల్లా నియోజకవర్గం ఎస్సి సెల్ మంగపేట మండల కమిటీ నియమించడం జరిగింది. మంగపేట మండలం ఎస్సి సెల్ అధ్యక్షులు గా మోదుగు బాబు, ప్రధాన కార్యదర్శి గా మంచాల నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షులు గా యలమ దాసరి నరసింహారావు, బియ్యం శ్రీను, బూర్గుల రవి, సంయుక్త కార్యదర్శులు గా దుర్గం సోమయ్య, సాధనపల్లి చందర్ రావు, పల్లె విక్రమ్, కోశాధికారి గా నాయనారపు కేశవులు, కార్యవర్గ సభ్యులుగా దూలగొండ సాంబ శివరావు, గాజర్ల శ్రీను, సుదమళ్ళ విజయ్, జిమ్మిడి రాజేశ్వర్ రావు, ఇల్లందుల కిరణ్ తదితరులు ఎస్సి సెల్ మండల కమిటీ ని నియమించిన సందర్బంగా కమిటీ సభ్యులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కు తమ కృతజ్ఞతలు తెలియజేసారు.
Post A Comment: