మన్యంటీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట. మండలం, ఎర్రగుంపు గ్రామంలో జరుగుతున్న విగ్రహాల ప్రతిష్ట మరియు బొడ్డు రాయు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచ్చుతరావు, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, మండల యూత్ అధ్యక్షులు చామర్తి గోపీశాస్త్రి మరియు గ్రామ పెద్దలు వున్నారు.
Post A Comment: