మన్యం టీవీ మంగపేట.
హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రెద్దుల ఉషాకిరణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపించాలని కమలాపురం మండలం గునిపర్తి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఉపాధ్యక్షులు బి క్రాంతి కుమార్,భద్రాచలం పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేశ్వర్లు తదితరులు నాయుకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: