గుండాల సీఐ శ్రీనివాస్
గుండా అక్టోబర్ 21 (మన్యం మనుగడ) ప్రజల రక్షణ లో ముందు నిలిచేది పోలీసులు అని గుండాల సీఐ శ్రీనివాస్ అన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసులు నిర్వహించే కర్తవ్య లపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు బానిసలుకవద్దన్నారు యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉనందున బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఐ సిహెచ్ శ్రీనివాస్, పి కేశవ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: