మన్యం టీవి, మణుగూరు:
ప్రతిఘటన పార్టీ నాయకుడు కామ్రేడ్ రాపర్తి ధర్మన్న మృతదేహంపై ఎర్ర జండా కప్పి నివాళులర్పిస్తున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి రైతు కూలీ సంఘం మణుగూరు మండల కార్యదర్శి దుబ్బాక జగ్గన్న అక్కినపల్లి సైదులు బూర్గుల ఉప్పలయ్య ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మన్న జీవించినంతకాలం ప్రతిఘటన విప్లవ రాజకీయాల వైపు దృఢంగా నిలబడి అనేక ఆటుపోట్లు నిర్బంధాలను ఎదుర్కొన్నాడని మరణించేవరకు తాను నమ్మిన ఆశయాల కోసం ఏనాడు దిగజారి పోకుండా ముందుకు నడిచాడని కొనియాడారు వారి కుటుంబానికి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Post A Comment: