CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ ఆసుపత్రి లో గాంధీ జయంతి వేడుకలు

Share it:

 



 గుండాల అక్టోబర్ 2 (మన్యం మనుగడ) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రవి చంద్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  సి హెచ్ ఓ శ్రీహరి, సుధాకర్, బిక్ష , రమేష్ , ప్రవీణ్ తదితరులు

Share it:

TELANGANA

Post A Comment: