గుండాల అక్టోబర్ 2 (మన్యం మనుగడ) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రవి చంద్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ శ్రీహరి, సుధాకర్, బిక్ష , రమేష్ , ప్రవీణ్ తదితరులు
Post A Comment: