మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయక పురం గ్రామం, వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు శాంతమ్మ, వయస్సు అరవై ఐదు సంవత్సరములు, వృద్ధురాలైన ఈవిడ ఆర్థిక ఇబ్బందులు తోటి జీవనం, సాగిస్తున్నది, కటికే పేదరాలు అయిన వల్లెపు శాంతమ్మ గురించి, స్థానిక తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు, తక్షణమే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించి ,కటిక పేద రాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వల్లెపు శాంతమ్మ కు ఐదువేల రూపాయల నగదు, బియ్యము, బట్టలు నిత్యావసర సరుకులు, అందించినారు, మానవతా దృక్పథంతో కటిక పేదరాలు వల్లెపు శాంతమ్మకు సహాయం చేసిన అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపినారు, ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు, బిర్రం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మారుతి వసంతరావు, వీరనాలు హరిప్రసాద్, ఉప్పలపాటి సతీష్, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పలపాటి మురళి, ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీను, నాయకులు శివరాత్రి కొండయ్య, జల్లిపల్లి విష్ణు, సింగల దేవి దుర్గారావు, బండారు వెంకటేశ్వరరావు, శివరాత్రి, వెంకన్న బాబు, సత్యనారాయణ, మొక్కల్లో ఏడుకొండలు సురేష్ తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: