మన్యం టివి, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు ముందుగా నర్సాపురం పీహెచ్ తనిఖీ చేశారు అక్కడ వైద్యం గురించి డాక్టర్ చైతన్య అడిగి తెలుసుకున్నారు తరువాత పర్ణశాల గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల గురించి స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మి పంచాయతీ అభివృద్ధి గురించి పంచాయతీ మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎలా అభివృద్ధి చేస్తున్నారు డెవలప్మెంట్ కార్యక్రమం ఏ విధంగా ఉంది హరితహారం ఈ మొక్కల పెంపకం గురించి అడిగినారు అలానే ఎన్ని అంగన్వాడి ఉన్నాయి ఎన్ని స్కూల్ ఉన్నాయి వాటి పరివేక్షణ ఎలా ఉంది అన్ని వివరాలు తెలుసుకున్నారు గ్రామ పంచాయతీకి మూడు అంగన్వాడి స్కూల్ మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది .తరువాత పర్ణశాల శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల తాసిల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎం పి ఓ ముత్యాలరావు, పంచాయతీ కార్యదర్శ ఓకే ఖాదర్ ,సందీప్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: