CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాంధీ ఆశయాలు కొనసాగిద్దాం

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ సిద్దబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతిపీత మహాత్మా  గాంధీ 152వ జయంతినీ ఘనంగా నిర్వహించారు.అనంతరం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ ఆశయాలు కొనసాగాలని అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ యాలం శంకరయ్య,కిసాన్ సెల్ మండల కార్యదర్శి బుసబోయిన పుల్లయ్య,ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి సమ్మయ్య,ఎస్టీ సెల్ అధ్యక్షులు నర్సింగరావు,డైరెక్టర్ ఆసాఢపు మల్లయ్య,గ్రామయూత్ అధ్యక్షులు అంబటి రవి,ఎస్సి సెల్ గ్రామ అధ్యక్షులు పురుషోత్తం రమేష్,గ్రామ ఉపాధ్యక్షులు లింగాల వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి సమ్మయ్య,బుసబోయిన శంకరయ్య,కొప్పుల శ్రీను,పురుషోత్తం నరసింహులు జిల్లా నాయకులు,మరియు కొప్పుల జగన్,దుబాసి సుధాకర్,నల్లమోక్క రవి, పురుషోత్తం నారాయణ,బెల్లి స్వామి,పురుషోత్తం స్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: