మన్యం టీవీ మంగపేట.
సోమవారం నాడు మంగపేట మండలం ఆఖినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన తెరాస పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య గ భార్య రూప నాగమణి (30) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం నాడు వారి స్వగ్రామమైనఅఖినేపల్లి మల్లారం లో దశదిన కర్మలకు హాజరై చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించిన
తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ తదితరులు.
ఈ కార్యక్రమంలో ,తెరాస పార్టీ మండల నాయకులు,మండల యూత్ అధ్యక్షులు,యూత్ నాయకులు అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు , ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్, పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: