CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆరెస్ పార్టీ మండల సోషల్ మీడియా అధ్యక్షునిగా మల్లెబోయిన ప్రశాంత్

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు  ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం టిఆర్ఎస్  పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు గా నియమితులైన   మల్లెబోయిన ప్రశాంత్ యాదవ్ కి డిసిసిబి  డైరెక్టర్ తుళ్లూరు బ్రమ్మన్న మరియు తెరాస మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ మరియు మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, ఎంపీపీ మూతినేని సుజాత, మొండికుంట ఎంపీటీసీ కమటం నరేష్, కొల్లు మల్లారెడ్డి  చేతుల మీదగా నియమిక పత్రం అందచేయటం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: