మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ లోని ఎర్ర వాగు చెరువు లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ చేపపిల్లలను స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఎర్రవాగు చెరువులో ఆదివారం వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ జిల్లా అధికారి వరదా రెడ్డి, స్థానిక సర్పంచ్ బానోత్ రమాదేవి, ఎంపిపి లావుడ్యా సోనీ, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ చీమలపాటి బిక్షం, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శి నాని బాబు, టిఆర్ఎస్ నాయకులు నున్నా రంగారావు, నార్వ నేని పుల్లారావు, అల్లడి లింగారావు, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: